ఆంధ్రప్రదేశ్

నీళ్ల పంచాయితీలపై తిరుపతిలో మార్చి 4న భేటీ

దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్న అమిత్‌ షా మళ్లింపు వాటాపై తెలంగాణ పట్టు గోదావరి– కావేరి అనుసంధానంపై చర్చ హైదరాబాద్‌‌, వెలుగు: దక్షిణాది

Read More

ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చారు.. వాళ్లు మాత్రం పస్తులుంటున్నారు

సహాయం అందుకున్న వారి వివరాలు బయటపెట్టొద్దన్న  ‘‘ఫీడ్ ద నీడి గ్రూప్’’ విద్యాబుద్ధులు నేర్పిన ప్రైవేటు పాఠశాల గురువులను పూర్వ విద్యార్థులే ఆదుకోవాలని ప

Read More

కర్నూలు జిల్లా ప్రమాదంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామం వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందిన ద

Read More

విషాదం: టెంపో-లారీ ఢీ.. 14 మంది మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్దుర్తి మండలం మాదాపురం వద్ద తెల్లవారు జామున టెంపో వాహనం లారీని ఢీ కొట్టింది . ఈ ఘటనలో 14 మంది అక్కడిక

Read More

కోళ్ల పెంట లారీని ఆపి చెక్ చేస్తే ఏం కనిపించాయంటే..

9 వేల 6 వందల మద్యం బాటిళ్లు.. పశ్చిమ గోదావరి జిల్లా: మద్యం స్మగ్లర్లు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నారు. పోలీసులు దాడులు చేసి ఎన్నిసార్లు

Read More

ఏపీలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల రెండో విడుత పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలో ఉన్న 167 మండలాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. 2,768 సర్పంచ్

Read More

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరేమోనని యువజంట ఆత్మహత్య

రైలు పట్టాలపై పడి ఉన్న యువతీ యువకుల మృతదేహాలు హత్యలా..? లేక ఆత్మహత్యా..? ప్రకాశం జిల్లా: రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఆనవాళ్లు కనిపిస

Read More

ఏపీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్

తేడాపై పోలింగ్ సిబ్బంది అసంతృప్తి అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల సిబ్బందికి ఒక్కో  జిల్లాలో ఒక్కో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విషయ

Read More

APలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

APలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.  13 జిల్లాల్లోని  2 వేల 786 సర్పంచ్, 20 వేల 817 వార్డు సభ్యుల స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్న

Read More

అరకులోయ అంతా చిమ్మచీకటి.. ఏడ్పులు.. ఆర్తనాదాలు

విశాఖపట్టణం: అంతా చిమ్మ చీకటి.. దీనికి తోడు చలి వాతావరణం. లోయలో పడిపోయిన వారి కోసం మొబైల్ ఫోన్ల వెళుతురులో.. పోలీసుల ఫోకస్ లైట్లు.. టార్చిలైట్లతో వెదు

Read More

కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియంలోనే పాఠాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇక నుంచి కాలేజీల్లో ఇంగ్లీష్‌ మీడియంలోనే పాఠాలు చెప్పాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్, డిగ్రీల్లోనూ ఇంగ్లీషు మీడియం ప్రవే

Read More

తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేసిన కృష్ణా బోర్డ్

హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సాగునీటి కేటాయింపులు చేసింది. అందుబాటులో ఉన్న నీటిని వాటాల లెక్కన వచ్చే మార్చి 31 వ

Read More

ఏపీలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ఉదయం 6.30 నుండి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాల వెల్లడి అమరావతి: ఏపీలో శనివారం రెండో విడత పంచాయతీ ఎన్నికల

Read More