ఆంధ్రప్రదేశ్

మహిళలు అర్ధరాత్రి కూడా తిరిగే పరిస్థితి ఉండాలి

నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం ఘటన నా మనసు కలచివేసింది మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా: సీఎం జగన్ అమరావతి: ప్రకాశం బ్యారేజీ వ

Read More

తాడేపల్లి గ్యాంగ్ రేప్ విచారణలో సంచలన నిజాలు

నిందితులెవరైనా వదిలిపెట్టేది లేదు.. ఇలాంటి కేసులు వేగంగా దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంలో 3 కొత్త ఫోరెన్సిక్ ల్యాబ్ లు ఏర్పాటు: హోం మంత్రి సుచరిత

Read More

పెళ్లి బృందం వాహనాన్ని ఢీకొన్ని లారీ.. 20 మందికి గాయాలు

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు వద్ద ప్రమాదం హైవే పక్కన ఆపిన వాహనాన్ని ఢీకొన్న మినీ లారీ నెల్లూరు: పెళ్లి బృందం వాహనాన్ని వెనుక ను

Read More

రేపటి నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌: రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీస్‌లు నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణలో కరోనా లాక్‌డౌన్ ఆంక్షలన

Read More

రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్: లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసిన తెలంగాణ.. ఏపీలో లాక్ డౌన్ సడలింపులకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఏపీలో ఉదయం 6 నుంచి సాయంత్

Read More

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం

కృష్ణా నీళ్లను మళ్లించేందుకు కొత్త ప్రాజెక్టులు కడుతం పెద్ద మారురు బ్యారేజీతో 70 టీఎంసీలు తరలిస్తం కల్వకుర్తి రిజర్వాయర్లు చేపడ్తాం

Read More

దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 500 శ్రీవారి ఆలయాలను నిర్మించాలని నిర్ణయించింది.  ఇవాళ (శనివారం)జరిగిన పాలక

Read More

ఏపీలో ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశ

Read More

సంగమేశ్వరానికి.. పర్యావరణ అనుమతి అక్కర్లేదట!

ఎక్స్​పర్ట్​ అప్రైజల్​ కమిటీ ముందు ఏపీ అడ్డగోలు వాదన హైదరాబాద్‌‌, వెలుగు: శ్రీశైలం రిజర్వాయర్‌‌ నుంచి రోజుకు 3 టీఎంసీ

Read More

డిగ్రీ విద్యార్థిని గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది

కడప: ప్రేమ పేరుతో తరచూ వెంటపడుతూ వేధిస్తున్న ప్రేమోన్మాది.. తనను పట్టించుకోవడం లేదని.. తన ప్రేమను నిరాకరిస్తోందనే ఆగ్రహంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు

Read More

ఏపీలో సడలిపుంలతో నెలాఖరు వరకు లాక్ డౌన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 20తో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న విషయం తెలిసి

Read More

రేపు ఏపీ శాసనమండలిలో మారనున్న బలాబలాలు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రేపటి నుంచి బలాబలాలు, సమీకరణాలు మొత్తం మారిపోనున్నాయి. ఇప్పటి వరకు మైనారిటీలో బలం లేకుండా ఉండిపోయిన అధికార వైసీపీకి

Read More

P.V.సింధుకు 2ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ

ప్రముఖ బ్యాడ్మింటెన్ ప్లేయర్ పీవీ సింధుకు  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలోనే 2 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read More