ఆంధ్రప్రదేశ్
ఏపీలో మోగిన ఎన్నికల నగారా.. మాజీ సీఎం జగన్ ఇలాఖాలో కూడా !
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నగారా మోగింది. అయితే రాష్ట్రంలోని అన్ని స్థానాలకు కాదు. పలు కారణాల రీత్యా ఖాళీ అయిన 3 ఎంపీటీసీ, 2 జెడ్పీటీసీ,
Read Moreఆగస్టులో సెలవులే సెలవులు.. నాలుగు పండుగలతో కలిసి10రోజులు హాలిడేస్
తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు నెలలో ఆదివారాలతో కలుపుకుని ఏకంగా 10 రోజులు సెలవులు వచ్చాయి. ఇందులో ఐదు ఆదివారాలు ఉండటం విశేషం.. మిగిలిన ఐదు రోజులు
Read Moreషేర్ల బదిలీ కేసులో షర్మిలకు షాక్.. జగన్ కు బిగ్ రిలీఫ్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్ల వ్యవహారంలో భారీ ఊరట దక్కింది. షేర్ల బదిలీని నిలిపివేయాలని నేషనల్ కం
Read Moreశ్రీవారికి విరాళంగా రెండున్నర కేజీల బంగారం శంకుచక్రాలు : వెంకయ్యచౌదరికి అందించిన చెన్నై భక్తులు
తిరుమల శ్రీవారికి అరుదైన బంగారు ఆభరణాలు విరాళం అందాయి. శ్రీవారి బంఢాగారంలో మరిన్ని అద్బుతమైన స్వర్ణాభరణాలు చేరాయి.చెన్నై కి చెందిన ఓ కుటుంబం స్వ
Read Moreబనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి శాఖ కీలక ప్రకటన
తెలంగాణ అభ్యంతరాలు అందినయ్ ఎలాంటి పనులు చేపట్టలేదని ఏపీ చెప్పింది రాజ్యసభలో ఎంపీ అనిల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ రిప్లై న్యూఢిల
Read Moreగవర్నర్ అబ్దుల్ నజీర్ తో జగన్ దంపతుల భేటీ... ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్..
వైసీపీ అధినేత జగన్ సతీసమేతంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. సోమవారం ( జులై 28 ) ఏపీ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు జగన
Read Moreవీఐపీలు ఏడాదికోసారి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
సోమవారం ( జులై 28 ) కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వీఐ
Read Moreశ్రీశైలానికి రండి.. ప్రధాని మోడీకి ఎంపీ బైరెడ్డి శబరి ఆహ్వానం..
నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రధాని మోడీని కలిశారు. సోమవారం ( జులై 28 ) భర్త శివచరణ్ తో కలిసి మోడీని మర్యదపూర్వకంగా కలిసిన ఎంపీ శబరి ప్రధానికి ఆం
Read Moreకొండాపూర్ రేవ్ పార్టీలో ట్విస్ట్.. కారుపై ఏపీ ఎంపీ స్టిక్కర్ లోగుట్టు ఇదే
హైదరాబాద్ కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్. జులై 27న స్వాధీనం చేసుకున్న ఫార్చునర్ కారుకి ఉన్న ఎంపీ స్టిక్కర్ ఫేక్ గా గుర్తించారు పోలీసులు.
Read Moreమీ కంటే ముందే మా దగ్గర క్వాంటమ్ వ్యాలీ ఉంది : ఎపీ సీఎంకి కర్ణాటక కౌంటర్..
ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నవంబర్లోగ అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి సొంతంగా నిర్మించిన 8-క్విట్ క్వాంటం కంప్యూటర్ను మోహరిస్తారని ప్రకటించి
Read Moreఆంధ్రప్రదేశ్లో 60 వేల మంది గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం: కేంద్రం ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో గిరిజన పిల్లల్లో పౌష్టికాహార లోపం చాల పెద్ద సమస్యగా మారుతుంది. కొత్తగా వచ్చిన వివరాలు చూస్తే, ఈ పిల్లలు ఇంకా సరైన పౌషి
Read Moreఏపీలో హరిహర వీరమల్లు ఫ్రీషోలు... పవన్ సినిమాకు ఏంటీ పరిస్థితి.. ?
డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జె
Read MoreKINGDOM: విడుదలకు సిద్ధమైన ‘కింగ్డమ్’.. తిరుమల శ్రీవారి సేవలో విజయ్, భాగ్యశ్రీ
హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్డమ్’ రిలీజ్కు సిద్ధమైంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా (జులై
Read More












