ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 24 నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భద్రతా ఏర్పాట్లపై టీటీడీ ఫోకస్..
కలియుగ వైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో టీటీడీ సీవీ, ఎస్వో మురళీకృష్ణ విజిలెన్స్, ఫ
Read Moreనాన్నను కారుతో గుద్దిన కొడుకు: ఇన్సూరెన్స్ డబ్బు కోసం వేసిన ప్లాన్ రివర్స్.. ఇప్పుడా తండ్రీ కొడుకులు ఏం చేశారు..?
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతుంది. డబ్బు కోసం ఎంతటి ఘోరం చేయడానికైనా వెనకాడటం లేదు. చివరికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ప్రాణాలు తీయడానికి కూ
Read Moreతిరుమల శ్రీవారి లడ్డూకు 310 ఏళ్లు పూర్తి.. ఎలా ప్రారంభమైంది.. ఇంతటి ఖ్యాతి గాంచిన ప్రసాదం ప్రస్థానం !
తిరుమల అంటే శ్రీవారి లడ్డూ అనేంతలా ప్రతిష్ఠకు ఎక్కింది శ్రీవారి ప్రసాదం. తిరుమల దర్శనానికి ఎవరు వెళ్లినా లడ్డూను రుచి చూడకుండా ఉండలేరు. కొందరు వెళ్లకప
Read Moreతిరుమల శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని... తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు.. కలియుగ దైవం శ్రీ వ
Read Moreపవిత్రోత్సవాలకు తిరుమల సర్వం సిద్ధం : 500 ఏళ్లుగా సాగుతున్న పవిత్ర సంప్రదాయం
తిరుమల శ్రీవారి ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవాన్ని టీడీడీ నిర్వహిస్తుంది. ఒక్కోసారి తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరుగు
Read Moreబనకచర్లపై కృష్ణా బోర్డు అభ్యంతరాలు.. లింక్ ప్రాజెక్ట్ చేపడితే.. పోలవరానికి మళ్లీ అనుమతులు తీసుకోవాల్సిందే
సీడబ్ల్యూసీకి వివరణ తెలుపుతూ కృష్ణా బోర్డు లేఖ పోలవరానికి ఇచ్చిన అనుమతులకు.. బనకచర్ల ప్రాజెక్టుకూ పొంతనే ఉండదు గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్త
Read Moreఅక్రమ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే.. ఆ ఆస్తులను అమరావతికి రాసిస్తా : మాజీ మంత్రి అనీల్ యాదవ్
ఏపీ మాజీ మంత్రి అనిల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆఫ్రికా.. విదేశాల్లో.. ఆస్తులు కొన్నట్టు కొందరు ప్రచారం చేస్తున్నారని.. తన ఆస్తులపై స
Read Moreశ్రీవాణి టికెట్ దర్శనం కొత్త రూల్స్, టైమింగ్స్ ఇలా : ఫస్ట్ డే షెడ్యూల్ పరిశీలించిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ జారీచేసింది. శ్రీవాణి టికెట్ల దర్శనం విషయంలో కీలక మార్పులు తీసుకొచ్చారు టీటీడీ అధికారులు. ముఖ్య
Read More‘పోలవరం బనకచర్ల’ ప్రపోజల్స్ను ఈఏసీ తిప్పిపంపింది .. రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (పీబీఎల్పీ) కోసం పర్యావరణ ప్రభావ అంచనా(ఈఐఏ) అధ్యయనాన్ని చేపట్టడానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్
Read Moreకృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలే..
శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలిస్తున్న కృష్ణా జలాలపై ఏపీ చెబుతున్నవన్నీ దొంగ లెక్కలేనని అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. పోతిరెడ్డిపాడు నుంచ
Read Moreశ్రీశైలం చేరకముందే కృష్ణా నీళ్లు సీమకు.. రోజూ లక్ష క్యూసెక్కులకు పైగా తరలించుకుపోతున్న ఏపీ
బ్యాక్వాటర్ నుంచి రోజూ లక్ష క్యూసెక్కులకు పైగాతరలించుకుపోతున్న ఏపీ స్పిల్వేను తలపించే 14 గేట్లతో వచ్చిన వరదను వచ్చినట్లే మలుపుతున్న పోతిరెడ్డి
Read Moreతిరుమలలో రీల్స్ చేస్తే ఇక అంతే సంగతులు.. టీటీడీ సంచలన నిర్ణయం
తిరుమలలో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంపై టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చి.. రీల్స్, ఫోటూ షూట్ చేస్తూ సాటి
Read Moreనంద్యాల జిల్లాలో టీడీపీ మంత్రి సోదరుడి దౌర్జన్యం.. కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు !
బనగానపల్లె: నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి తీరు వివాదానికి దారితీసింది. బనగానపల్లెలో డ్యూటీల
Read More












