సూర్యపేటజిల్లా ముకుందాపురం హైవే వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు ఆంధ్రజ్యోతి పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కోగంటి శేషగిరిరావు కుమారుడు సతీష్ బాబుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా మార్గ మధ్యలోని ముకుందాపురం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీ కొట్టాడు. దీంతో కారు లారీ వెనుక భాగంలో ఇరుక్కుపోయి అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ఆస్పత్రికి తరలించారు.
లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
- లేటెస్ట్
- April 2, 2021
లేటెస్ట్
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- మధుమేహ నియంత్రణకు ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు