అమరావతి: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనం ఎంతుందో తెలియాలంటే కుల గణన అవసరమని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ కులాల వారీగా బీసీ జనగణన అంశంపై మంగళవారం ప్రసంగించారు. 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని.. 90 ఏళ్లుగా కులపరమైన జనాభా లెక్కలు లేవన్నారు. దేశంలో బీసీల జనాభా 52 శాతమని పేర్కొన్న జగన్.. వెనబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కుల గణన జరగలేదని తెలిపారు. కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కుల గణన డిమాండ్కు తాము పూర్తిగా మద్దతు పలుకుతున్నామని చెప్పారు. బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్ అని పేర్కొన్నారు.
బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్
- ఆంధ్రప్రదేశ్
- November 23, 2021
లేటెస్ట్
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : వీ సీతారామయ్య
- సూర్యాపేట కమలంలో.. కనిపించని జోష్
- పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- నీటి సంపులో పడి బాలుడు మృతి
- హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్
- మే 20 నుంచి టెట్ .. షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ
- కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత
- సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్ .. అమ్మకాల ఒత్తిడితో నష్టాలు
- ఆధిక్యత కోసమే బీజేపీ మైండ్గేమ్!
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త