హైదరాబాద్, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా కరెంట్ ఉత్పత్తి చేస్తోందని కృష్ణా బోర్డుకు ఏపీ కంప్లైంట్ చేసింది. వెంటనే ఉత్పత్తి పనులను ఆపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి..కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురేకు శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలంలోకి ఎగువ నుంచి వరద మొదలవ్వగానే, తెలంగాణ ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయడం ప్రారంభించిందని లెటర్ లో ఆరోపించారు. ఈ చర్యతో శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి మట్టం పడిపోయే ప్రమాదముందని అన్నారు.
రాష్ట్రంపై కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు
- హైదరాబాద్
- July 16, 2022
లేటెస్ట్
- రూ. 2 కోట్ల రెక్టిఫైడ్ స్పిరిట్ ను సీజ్ చేసిన ఎక్సైజ్ పోలీసులు
- MaayaOne Teaser: సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మాయావన్.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్
- Ram Charan: ఐఏఎస్ చరణ్ ని చూశారా..ఢిల్లీ వేదికగా వైరల్ అవుతున్నాడు
- IPL 2024: సన్ రైజర్స్ మ్యాచ్కు గుజరాత్ స్పెషల్ జెర్సీ.. ఎందుకంటే..?
- ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో పార్ట్టైమ్ కోర్సులకు అడ్మిషన్లు
- కులంపై ఎలాంటి విచారణకైన సిద్ధం: కడియం కావ్య
- కాంగ్రెస్ లో చేరిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ
- V6 DIGITAL 09.05.2024 AFTERNOON EDITION
- ఏపీలో వారి అకౌంట్లలో డబ్బులు ఎప్పుడంటే.. ఈసీ కీలక వ్యాఖ్యలు..
- SRH vs LSG: రాహుల్కు పెరుగుతున్న మద్దతు.. RCB జట్టులోకి రావాలని ఫ్యాన్స్ డిమాండ్
Most Read News
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్