ఒంగోలులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. వివరాలను ప్రకాశం SPని అడిగి తెలుసుకున్నారు. రేప్ చేసిన నిందితులను 24 గంటల్లోగా పట్టుకున్నామని తెలిపిన ఎస్పీకి, అభినందనలు తెలిపారు సీఎం. నిందితులను పట్టుకున్నవారికి పరిహారం ఇవ్వాలంటూ హోంమంత్రికి సీఎం ఆదేశాలు చేయగా..రూ. 5లక్షలు ఇస్తామని హోంమంత్రి సుచరిత తెలిపారు. పరిహారం విషయంలో ఉదారంగా ఉండాలని తెలిపారు సీఎం జగన్.
గ్యాంగ్ రేప్ నిందితులను పట్టుకున్నవారికి రూ.5లక్షలు
- ఆంధ్రప్రదేశ్
- June 25, 2019
లేటెస్ట్
- బీభత్సం సృష్టించిన కారు.. డైరెక్ట్గా ఫ్రూట్ షాపులోకి
- ఎగ్జామ్ ఫీజులో 10శాతం డిస్కౌంట్ ఇస్తామని మోసం.. యువకుడు అరెస్ట్
- MI vs LSG: టాస్ గెలిచిన ముంబై.. ఆఖరి విజయం ఎవరిదో..!
- తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పిన కారు..
- Vamika: మూడేళ్లకే బ్యాట్ పట్టిన వామిక.. మురిసిపోతున్న కోహ్లీ
- అబద్దాల గురించి మీరే చెప్పాలే...బీఆర్ఎస్ కు కాంగ్రెస్కౌంటర్
- డేంజర్ బెల్స్ : ఈ ఒక్క వ్యాధితో.. రోజుకు 3 వేల 500 మంది చనిపోతున్నారు..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- రూల్స్ మారిస్తే మరిన్ని మెడికల్ సీట్లు మనకే
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్