ఇండియాకు మెడల్​ ఖాయం

ఇండియాకు మెడల్​ ఖాయం

ప్యోంగ్‌‌‌‌‌‌‌‌చాంగ్(సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా): ఆసియా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరి బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ ఖాయం చేసుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా 3–0తో సింగపూర్‌‌‌‌‌‌‌‌పై విజయం సాధించింది. శరత్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌, సత్యన్‌‌‌‌‌‌‌‌, హర్మీత్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ తమ మ్యాచ్​ల్లో గెలిచారు. 

 బుధవారం జరిగే సెమీస్‌‌‌‌‌‌‌‌లో చైనీస్‌‌‌‌‌‌‌‌ తైపీతో ఇండియా పోటీ పడనుంది. మరోవైపు విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో ఇండియా 0–3తో జపాన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది.