జనాభా నియంత్రణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది అస్సాం ప్రభుత్వం. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలు అందవని స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త పాపులేషన్ పాలసీ ప్రకటించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. కొత్త పాలసీ ప్రకారం కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి బెన్ ఫిట్ అందదన్నారు. టీ కార్మికులు, ఎస్సీ ఎస్టీ వాళ్లకు పాలసీ నుంచి మినహాయింపునిచ్చారు.
ఇద్దరు పిల్లల కంటే ఎక్కువుంటే ప్రభుత్వ పథకాలు బంద్
- దేశం
- June 20, 2021
లేటెస్ట్
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
- పల్లెటూరి నేపథ్యంలో..
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
- ఫిర్యాదు దారులందరినీ ఇంప్లీడ్ చేయండి.. బాబా రామ్ దేవ్కు సుప్రీం ఆదేశం
- ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల
- బల్దియా టౌన్ ప్లానింగ్ ఆదాయం రూ.347 కోట్లు తగ్గింది
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి