
కాశిబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం క్వింటాల్పత్తికి గరిష్ఠంగా రూ.14 వేలు పలికింది. జనగామ జిల్లా కూనూర్ గ్రామానికి చెందిన యాట ప్రభాకర్మార్కెట్కు 20 బస్తాల పత్తి తెచ్చారు. విశ్వనాథ్ ట్రేడింగ్కంపెనీ క్వింటాల్ పత్తిని రూ.14 వేల చొప్పన కొనుగోలు చేసింది.