ఎమ్మెల్సీ కవిత మాక్లూర్ పర్యటనకు వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె..22 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పని చేస్తోందన్నారు. పార్టీ కోసం ఎంతోమంది కార్యకర్తలు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు కవిత. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ జెండాలు, కార్యకర్తలే కనపడుతున్నారన్న ఆమె పొద్దంతా మనమే కనపడుతున్నాం.. మళ్లీ బీఆర్ఎస్ కే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఒకప్పుడు గులాబీ కండువా కప్పుకుంటే ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఆ కండువా కప్పుకోడానికి ఎగబడుతున్నారన్నారు. కార్యకర్తల త్యాగ ఫలితంగా కాళేశ్వరం జలాలతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందన్నారు. పదవులు రాలేదని కార్యకర్తలు నిరాశపడవద్దన్న ఆమె.. కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని కవిత కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ఆర్మూర్ లో జీవన్ రెడ్డి గెలుస్తారన్న కవిత.. ఆయనపై పోటీకి దిగే వారు ఆశలు వదులుకోవాలన్నారు.
పొద్దంతా మనమే కనిపిస్తున్నం.. మనకే ఓట్లు ఏస్తరు
- నిజామాబాద్
- May 30, 2023
లేటెస్ట్
- Samyuktha Menon: మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న సంయుక్త మీనన్.. హీరో ఎవరో తెలుసా?
- ఇది పాలమూరు ఆత్మగౌరవ ఎన్నిక : వంశీచంద్రెడ్డి
- మహిళా డిగ్రీ కాలేజీ తేలేని అసమర్థుడు జగదీశ్ రెడ్డి : రాంరెడ్డి దామోదర్ రెడ్డి
- ఇవాళ అయోధ్యలో మోదీ రోడ్ షో
- ఫారెస్ట్ ఆఫీసర్ల అదుపులో ఇద్దరు వేటగాళ్లు
- స్ట్రాంగ్ రూమ్, మీడియా సెంటర్ల పరిశీలన
- పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల కేటాయింపు : హనుమంతు జెండగే
- ఇంటిగ్రేటెడ్ మోడల్ హబ్గా భూపాలపల్లి
- కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు
- జీతాల కోసం మెరుపు సమ్మె
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది