సిడ్నీలో భారత్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా పరుగుల వరద పారించింది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. భారత్ ముందు భారీ 390 పరుగుల టార్గెట్ ను ముందుంచింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 83, అరోన్ పించ్ 60 మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరి పాట్నర్ షిప్ లో 142 పరుగులు చేశారు. తర్వాత వార్నర్ రన్ ఔట్ కావడంతో క్రీజులోకి వచ్చిన స్టీవెన్ స్మిత్ చెలరేగాడు. 64 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. తర్వాత పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు. లబుషేన్ కూడా 70 పరుగులు చేశాడు. ఆఖరిలో మాక్స్ వెల్ సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. కేవలం 29 బంతుల్లో 63 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 389 భారీ స్కోర్ చేయగల్గింది. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ , బుమ్రా, పాండ్యాకు తలో వికెట్ పడ్డాయి.
ఆసీస్ పరుగుల వరద.. భారత్ కు భారీ టార్గెట్
- ఆట
- November 29, 2020
లేటెస్ట్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
- మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి