న్యూఢిల్లీ : అగ్నిపథ్ పై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం 35 వాట్సాప్ గ్రూప్ లను ఆదివారం బ్యాన్ చేసింది. పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. నిషేధానికి గురైన వాట్సాప్ గ్రూప్ల పేర్లు, వాటి నిర్వాహకులపై తీసుకున్న చర్యల గురించి అధికారులు వెల్లడించలేదు. దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్' రిక్రూట్మెంట్ స్కీమ్పై నిరసనలు వెల్లువెత్తుతున్నా.. దాన్ని వెనక్కి తీసుకునేది లేదని త్రివిధ దళాలు ఆదివారం స్పష్టం చేశాయి. పైగా నియామక షెడ్యూలును కూడా విడుదల చేశాయి.
35 వాట్సాప్ గ్రూపులు బ్యాన్ చేసిన కేంద్రం
- దేశం
- June 20, 2022
లేటెస్ట్
- వృద్ధ జంట పెళ్లి... తరలి వచ్చిన జనం
- రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదు: ఆర్ఎస్ఎస్ చీప్ మోహన్ భగవత్
- షాకింగ్: కామర్స్ లెక్చరర్ మ్యాథ్స్ చెప్తే.. 120 మంది స్టూడెంట్స్ ఫెయిల్
- మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో చొరబడ్డ దొంగలు
- Vishwak Sen: ఆయన ఇండియాలోనే గొప్ప నటుడు.. విశ్వక్ మాటలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా
- పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేంటి.?: పొన్నం ప్రభాకర్
- తెలంగాణ కిచెన్ : వాముతో వంటలు
- ఇండియాకు రాజ్యాంగం కావాలని డిమాండ్ చేసిందెవరు?
- మరో కొత్త మతం అబ్రహామిక్
- స్ట్రీమ్ ఎంగేజ్ : గుంతలు పూడ్చేందుకు..
Most Read News
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం
- చదువు కొండెక్కినట్లే: జై శ్రీరాం అంటే పరీక్ష పాస్ చేసేస్తారా..!
- గోడ దూకే నాయకుల్లారా ఖబడ్దార్.. మిర్యాలగూడలో ఫ్లెక్సీల కలకలం
- Siddu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డకి ఇకముందే అసలైన పరీక్ష.. టిల్లు స్క్వైర్ లెక్కలోకి రాదు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి