బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇంచార్జ్గా బండి సంజయ్

బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇంచార్జ్గా బండి సంజయ్

బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇంచార్జ్గా బండి సంజయ్ నియమితులయ్యారు. బీజేపీ జాతీయ మోర్చాలకు ఇంఛార్జి (ప్రభారి) లను జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బుధవారం( జనవరి 3) సాయంత్రం ప్రకటించారు. బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ అధిష్టానం.