మద్యం వినియోగదారులకు ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్ చేసుకోవడానికి అనుమతులిచ్చింది. ఇందుకోసం కొత్త ఎక్సైజ్ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. లాక్డౌన్ కారణంగా భారీ నష్టాల్లో కూరుకుపోయిన బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, క్లబ్బులను ఆదుకునేందుకు ఎక్సైజ్ పాలసీలో సంస్కరణలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఇలా చేయడం ద్వారా లిక్కర్ మాఫియాను కూడా అరికట్టవచ్చని పేర్కొంది. కొత్త పాలసీలో లిక్కర్ హోం డెలివరీ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ, మద్యం కొనుగోలు చేయడానికి కనీస వయసును 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఢిల్లీకి లిక్కర్ ఒక ముఖ్యమైన ఆదాయ వనరు అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కొత్త ఎక్సైజ్ పాలసీ 2021-22ను ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.
తెల్లవారుజామున 3 గంటల వరకు బార్లు ఓపెన్
- దేశం
- July 6, 2021
లేటెస్ట్
- కొడంగల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
- కేజ్రీవాల్ ను సీఎంగా తప్పించండి.. పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు
- SRH vs MI: ముంబై కెప్టెన్గా రోహిత్.. హార్దిక్ను ఏమన్నాడంటే..?
- Yash-Kareena Kapoor: పాన్ ఇండియా స్టార్ యశ్కి..బ్యూటీ కరీనా సిస్టర్ పాత్రలోనా!
- Tripti Dimri: యానిమల్ పాత్ర అంత ఫేమస్ అవడానికి కారణం చెప్పిన గ్లామర్ బ్యూటీ
- V6 DIGITAL 28.03.2024 AFTERNOON EDITON
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్
- ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు.. ఎందుకో తెలుసా..!
- జగన్ సభ వద్ద భూమా అఖిలప్రియ అరెస్ట్
Most Read News
- Ram Charan Birthday: రామ్ చరణ్కు లావణ్య బర్త్డే విషెష్.. బావగారు అనండి!
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- వామ్మో.. సూపర్ ట్రిక్.. రోలింగ్ పిన్ లేకుండా పూరీ..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- ఫోన్ ట్యాపింగ్ చేసిండొచ్చు.. ఇదేమైనా అంతర్జాతీయ కుంభకోణమా : కేటీఆర్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- ఈడీ కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం
- ఓరి దేవుడా.. ఆవుకు రూ.40 కోట్లా.. రికార్డ్ సృష్టించిన నెల్లూర్ జాతి ఆవు
- టైం అప్ : హైదరాబాద్ లోని ఆఫీసులకు ఆంధ్రప్రదేశ్ అద్దె కట్టాల్సిందే..