న్యూఢిల్లీ: తెలంగాణ వియోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. దేశ రాజధానిలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలో ఉంటున్న తెలుగు ప్రజలు బతుకమ్మ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పడుతూ అందరిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ఇండియా గేట్ వద్ద బతుకమ్మ సంబరాలు
- తెలంగాణం
- September 27, 2022
లేటెస్ట్
- Good Health : ఎండా కాలంలో పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. జాగ్రత్తలు ఏంటీ..!
- వైసీపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యే
- సీఎం జగన్ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ
- గుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!
- హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన
- Manchu Lakshmi: మంచు లక్ష్మి కాళ్లుపట్టుకొని ఏడ్చిన అభిమాని.. వీడియో వైరల్
- హైదరాబాద్ రోడ్డుపై నడుస్తూ.. కుప్పకూలి చనిపోయిన వ్యక్తి
- IPL 2024: విశాఖ ఎయిర్ పోర్ట్లో ఐపీఎల్ టీమ్ ప్లేయర్స్ సందడి
- ఓవర్ స్పీడ్ తో పల్టీలు కొట్టిన కారు.. విద్యార్థి మృతి
- పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇయ్యాలే : హరీశ్ రావు
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- ఈడీ అధికారిక ప్రకటన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిజానిజాలు
- గూగుల్ డ్రైవ్లో ఆ ఫొటోలు ఉంటే మీ మెయిల్ గోవిందా
- IT Layoff : 7 నిమిషాల మీటింగ్.. రెండు డిపార్ట్ మెంట్స్ క్లోజ్.. ఐటీలో సంచలనం
- నాలుగు నెలల మనవడికి తాతయ్య రూ.240 కోట్ల షేర్స్ గిఫ్ట్