ధరణిపై దశల వారీగా ఆందోళనలు

ధరణిపై దశల వారీగా ఆందోళనలు
  •  రైతులకు భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు

హైదరాబాద్, వెలుగు : ధరణి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  దశలవారీగా ఉద్యమించాలని రైతులకు భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్ ) పిలుపునిచ్చింది.  బుధవారం బీకేఎస్ తెలంగాణ రెవెన్యూ ఆయామ్ (ధరణి) ప్రముఖ్ బండి కృష్ణారెడ్డి  అధ్యక్షతన హైదరాబాద్​లో  వివిధ జిల్లాల రెవెన్యూ ఆయామ్ ప్రముఖులు సమావేశమయ్యారు.

దీనికి రాష్ట్ర అధ్యక్షుడు జోగినపల్లి  రంగారావు,  చీఫ్​ గెస్ట్ గా  రిటైర్డ్ తహసీల్దార్ చంద్రసేన రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు.