ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు బీహార్ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లంచం అడిగిన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై ఫిర్యాదు చేసిన ప్రజలకు వెయ్యి రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు నగదును బహుమతిగా ఇవ్వనున్నట్లు సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించి బీహార్ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. లంచగొండి అధికారులు, ఉద్యోగులను పట్టిచ్చిన వారికి నగదు బహుమతులు ఇచ్చేందుకు వీలుగా తాము ప్రైజ్ ఫండ్ ను ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. అవినీతి అధికారిని పట్టిచ్చిన వారికి నగదు బహుమతి ఇవ్వడంతోపాటు వారు కోర్టుకు హాజరయ్యేందుకు వీలుగా భోజనం, రవాణ ఖర్చుల కింద రోజుకు 200 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం తెలిపారు. లంచగొండుల సమాచారం అందించిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
అవినీతి అధికారులను పట్టిస్తే రూ.50 వేల బహుమతి
- దేశం
- February 28, 2020
లేటెస్ట్
- Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- బీజేపీకి బిగ్ షాక్ ... కాంగ్రెస్ లో చేరిన బొమ్మ శ్రీరామ్
- Kubera: పది గంటలపాటు డంప్యార్డ్లో.. నీ డెడికేషన్కి హ్యాట్సాఫ్ ధనుష్
- అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ
- V6 DIGITAL 06.05.2024 AFTERNOON EDITION
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా