న్యూఢిల్లీ: బిల్లీ జీన్ కింగ్ కప్లో ఇండియా రెండో విజయాన్ని అందుకుంది. ఆసియా ఓషినియా గ్రూప్–1లో భాగంగా గురువారం జరిగిన మూడో మ్యాచ్లో ఇండియా 2–1తో చైనీస్ తైపీని ఓడించింది. సింగిల్స్లో రుతుజా భోంస్లే 6–3, 6–2తో హవో చింగ్ చాన్పై గెలిచింది. కానీ రెండో సింగిల్స్లో అంకితా రైనా 6–2, 4–6, 4–6తో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓడింది. నిర్ణయాత్మక డబుల్స్ మ్యాచ్లో ప్రార్థన తొంబ్రే–అంకితా రైనా 4–6, 6–1, 15–13తో హావో చింగ్ చాన్–ఎన్ షు లియాంగ్పై గెలిచారు.
బిల్లీ జీన్ కింగ్ కప్లో ఇండియాకు రెండో విజయం
- ఆట
- April 12, 2024
లేటెస్ట్
- ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత
- మే 9 లేదా 10న జిల్లాకు ప్రియాంక, రేవంత్ రెడ్డి రాక
- వెల్పుగొండలో 45.9 డిగ్రీల ఉష్ఱోగ్రత
- సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్
- కామారెడ్డి జిల్లాలో హోం ఓటింగ్ షురూ
- వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం
- ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- War 2 Update: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. వార్ 2 ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!
- బ్రెజిల్ లో విధ్వంసం సృష్టించిన వర్షాలు.. 56కు చేరిన మృతుల సంఖ్య
- సింగూర్ ప్రాజెక్ట్ను పర్యాటక కేంద్రంగా మారుస్తా : దామోదర రాజనర్సింహ
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు