హైదరాబాద్లో ఓ బీజేపీ నాయకురాలు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కసరత్తు మొదలైన వేళ ఎంతో మంది నాయకులు తమ తమ కుటుంబ సభ్యులను బరిలోకి దించుతున్నారు. ఈ నేపథ్యంలోనే నాచారంలో అశ్వత్థామ రెడ్డి భార్య విజయలత రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా బీజేపీ నుండి పోటీ చేసిన విజయలత రెడ్డి ఇప్పుడు కూడా అదే పార్టీ నుంచి టికెట్ ఆశించారు.కానీ, టికెట్ రాలేదు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా ఇతరులకు కేటాయించారని, తమని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మోసం చేశారని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో విజయలత రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో బీజేపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం
- తెలంగాణం
- November 20, 2020
లేటెస్ట్
- క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి..
- అయోధ్యలో మోదీ రోడ్ షో
- Aditya Kapur-Ananya Panday: ప్రియుడితో అనన్య పాండే బ్రేకప్ చేసుకుందా?రెండేళ్ల బంధం మధ్యలోనే మటాష్!..వివరాలివే
- వేసవి పంట.. కీరదోస సాగు
- ముస్లీం రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం: అమిత్ షా
- MS Dhoni: చరిత్ర సృష్టించిన ధోని.. IPLలో మరో ఆల్టైమ్ రికార్డు
- టీడీపీకి షాక్: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సంచలన వీడియోతో సజ్జల కౌంటర్..
- CSK: చెన్నైకి కోలుకోలేని దెబ్బ.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ పేసర్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- రేవంత్ ను పొగిడి.. భుజంపై చేయి వేసిన రాహుల్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- రాశిఫలాలు : 2024 మే 5 నుంచి మే 11వరకు