సిరికొండలో కాంగ్రెస్​లో  చేరికలు

సిరికొండలో కాంగ్రెస్​లో  చేరికలు

సిరికొండ, వెలుగు: మండలంలోని పిసరగుట్ట తండాకు చెందిన పలువురు బీఆర్‌‌ఎస్​ లీడర్లు  కాంగ్రెస్ పార్టీలో చేరారు.  తిరుపతి నాయక్, లక్ష్మణ్‌, హరినాయక్‌, మహిపాల్, నౌసిలాల్​, గణేశ్​, మోహన్​, భాస్కర్​ నాయక్​, రాజేశ్వర్​కు రూరల్​ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

 కాంగ్రెస్​ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.  తండాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.