ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం బీహార్ నుంచి గుజరాత్ కు వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢివైడర్ ను డీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. బస్సు దాదాపు పూర్తిగా దగ్దమైంది. బస్సులో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు.
see more news
దేశంలో 50 వేలకు చేరువైన కరోనా మరణాలు
కరోనా ఎఫెక్ట్ ..ఎర్రకోట వద్ద ఖాళీ కుర్చీలు
उत्तर प्रदेश:फिरोजाबाद में आज सुबह बिहार से गुजरात जा रही एक डबल डेकर बस में आग लगने से 1 की मौत, 2 घायल। ग्रामीण फिरोजाबाद के पुलिस अधीक्षक ने बताया, "बस के डिवाइडर से टकराने के बाद उसमें आग लग गई, बस में कुल 72 लोग सवार थे। 1 की मौत हो गई, 2 घायल हैं, बाकी लोग सुरक्षित हैं।" pic.twitter.com/UFp7jQ9ZOI
— ANI_HindiNews (@AHindinews) August 16, 2020