బిజినెస్

ఎత్తేస్తున్నారా..? : అతి పెద్ద ఆఫీస్ బిడ్డింగ్ ఖాళీ చేసిన బైజూస్

భారతీయ ఎడ్-టెక్ సంస్థ, బైజూస్ గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది. తాజాగా బెంగళూరులోని అతిపెద్ద కార్యాలయ స్థలాలలో ఒకటైన ఒకదాని

Read More

ట్విట్టర్ కొత్త లోగోపై ఎలాన్ మస్క్ అప్ డేట్.. వీడియో రిలీజ్

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొత్త లోగోను ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. కొత్త లోగో "X" ఐకానిక్ బ్లూ బర్డ్ చిహ్నాన్ని భర్తీ చేయనుందని ఇంతకుము

Read More

ఆగస్టులో బ్యాంకులకు భారీ సెలవులు... లిస్ట్ రిలీజ్ చేసిన ఆర్బీఐ..

మరో వారం రోజుల్లో జులై నెల ముగియబోతోంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు జూలై 2023 నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. &nbs

Read More

అనిల్ అంబానీకి ఇచ్చిన 5 ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లు వెనక్కి!

ముంబై: అడాగ్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకు లీజుకు ఇచ్చిన ఐదు ఎయిర్‌‌‌‌పోర్టులను తిరిగి తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

Read More

ట్యాక్స్ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా

న్యూఢిల్లీ: 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్ రిటర్న్స్‌‌ ఫైల్ చేయడానికి ఈ నెల 31 చివరి తేదీ. ఐ

Read More

బడ్జెట్​ ఇండ్ల అమ్మకాలు డౌన్​

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు నగరాల్లో అఫోర్డబుల్ కేటగిరీ ( రూ. 40 లక్షల కంటే తక్కువ ధర) ఇండ్ల అమ్మకాలు- 18 శాతం తగ్గి 46,650 యూనిట్లకు పడిపోయాయి. అంతకు ము

Read More

శాలరీ కంటే వర్క్ ఫ్లెక్సిబిలిటీకే ఓటు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు:  శాలరీ కంటే వర్క్‌‌ ఫ్లెక్సిబిలిటీకి జాబ్‌‌ సీకర్లు (ఉద్యోగాల కోసం వెతుకుతున

Read More

వచ్చే ఏడాది అదానీ రాగి ఫ్యాక్టరీ స్టార్ట్​

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్  రాగి ఉత్పత్తి ఫ్యాక్టరీ గుజరాత్‌‌లోని ముంద్రాలో వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీనివల

Read More

త్వరలోనే ట్విట్టర్ పిట్టలు ఎగిరిపోనున్నాయ్

మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ ట్విట్టర్ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ మరో కొత్త నిర్ణయంతో ముందుకొచ్చారు. గత కొన్నేళ్లుగా ఉన్న ట్విట్టర్ లోగో పిట్ట గుర్తున

Read More

థ్రెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై యూజర్లకు తగ్గిన ఆసక్తి

న్యూఢిల్లీ: ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా మెటా తీసుకొచ్చిన థ్రెడ్

Read More

డీప్​ఫేక్​ టెక్నాలజీలతో దోచేస్తున్నరు

న్యూఢిల్లీ: సైబర్​ నేరగాళ్లు ఏఐ/డీప్​ఫేక్ టెక్నాలజీ సాయంతో జనాన్ని నిలువునా ముంచుతున్నారు. బంధువులమనో, స్నేహితులమనో ఫోన్​ చేసి డబ్బు కొట్టేస్తున్

Read More

డీఎల్ఎఫ్ సేల్స్​.. రూ.2,040 కోట్లు

న్యూఢిల్లీ: రియల్టీ కంపెనీ డీఎల్ఎఫ్​ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​లో రూ.2,040 కోట్ల విలువైన ప్రాపర్టీలను అమ్మింది. ఢిల్లీ, గుర్గావ్​లో లగ్జర

Read More

ఈ ఏడాది చివరినాటికి..  లాభాల్లోకి పేటీఎం

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి నాటికి  పేటీఎం లాభాల్లోకి వస్తుందని కంపెనీ సీఈఓ విజయ్‌‌‌‌‌‌‌‌ శేఖర్‌‌

Read More