న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను ఆపాలంటూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్ కావాలని వేసిందేనని, దీంట్లో నిజాయితీ లేదని చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ల ధర్మాసనం సీరియస్ అయ్యింది. అంతేగాక పిల్ వేసిన పిటిషనర్పై లక్ష రూపాయల జరిమానా విధించింది. సెంట్రల్ విస్టా నిర్మాణం దేశానికి ఎంతో ముఖ్యమని, చాలా ప్రాధాన్యతతో కూడిన జాతీయ ప్రాజెక్టు అని కోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్ విస్టా నిర్మాణంపై చట్టబద్ధత విషయంలో సుప్రీం కోర్టు సమర్థించిన విషయాన్ని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు.. ఈ ప్రాజెక్టు పనులను ఆపాల్సిన అవసరం లేదని వివరించింది.
పిటిషనర్పై రివర్స్ ఫైన్ వేసిన ఢిల్లీ హైకోర్టు
- దేశం
- May 31, 2021
లేటెస్ట్
- ఓటు వేయండి.. ఫ్రీ ట్రీట్ మెంట్ పొందండి
- నాలుగో విడతలో 96 సీట్లకు..ఇయ్యాల 10 రాష్ట్రాలు, యూటీల్లో పోలింగ్
- ఇండియా కూటమి గెలిస్తే.. దేశమంతటా 24X7 కరెంట్
- తెలంగాణలో ప్రారంభమైన పోలింగ్
- నేడు అన్ని షిఫ్టులకు హాలిడే.. కంపెనీల మేనేజ్మెంట్లకు కార్మిక శాఖ ఆదేశం
- ఎన్నికల సిబ్బందికి ఇచ్చిన ఈసీ ఫుడ్ మెనూ ఇదే
- హైదరాబాద్ లో ఈసారి పోలింగ్ ఎంతొస్తదో ?
- లోక్సభ ఎన్నికల బరిలో తెలంగాణ నుంచి 50 మంది మహిళలు
- రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీల ఓట్లు ఎక్కడెక్కడ?
- ఓటర్ లిస్ట్లో పేరుండి ఈ కార్డులుంటే చాలు
Most Read News
- హైదరాబాద్లో కొత్త స్విఫ్ట్
- నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- ప్రతి వీధిలోనూ రామభక్తులే!: అసదుద్దీన్ ఒవైసీకి నవనీత్ రాణా కౌంటర్
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- కొచ్చి టస్కర్స్ మా పైసలియ్యలే.. : శ్రీశాంత్