
వికారాబాద్, వెలుగు: చైన్స్నాచింగ్కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్చేసినట్లు మోమిన్పేట సీఐ వెంకట్నవాబుపేట ఎస్సై అరుణ్కుమార్తెలిపారు. గత నెల 26న సాయంత్రం నవాబుపేట మండలంలోని ఎత్రాజ్పల్లికి చెందిన మీనపల్లి సత్తమ్మ మెడలో నుంచి అర తులం బంగారం కలిగిన 40 గుండ్ల హారాన్ని రాజస్థాన్కు చెందిన సేవారాం, దీపారాం లాక్కొని పారిపోయారన్నారు. బుధవారం వారిని అరెస్ట్చేసి, హారాన్ని రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.