షాద్ నగర్, వెలుగు: ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని, లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం కేశంపేటలో బీజేపీ బూత్ స్థాయి, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. డీకే అరుణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టాలన్నారు. కేసీఆర్మీద కోపంతో జనం కాంగ్రెస్ ను గెలిపించారని, పదేండ్లుగా బీజేపీ పోరాటాలు చేస్తుంటే కాంగ్రెస్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
మోసం చేయడం కాంగ్రెస్కు అలవాటే : డీకే అరుణ
- హైదరాబాద్
- April 9, 2024
లేటెస్ట్
- వెస్ట్ బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు
- Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్పై ఐదేళ్ల నిషేధం
- సెక్స్ స్కాండల్ కేసులో.. ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు
- Sreemukhi: ఫొటోషూట్లో హొయలొలికిస్తున్న శ్రీముఖి..సింప్లీ సూపర్బ్..చూపులతో చంపేస్తున్నావ్
- ఉపాధి హామీ కూలీ రేట్లు పెంచుతాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
- SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం
- జగన్ నవరత్నాలకు పోటీగా కేఏ పాల్ దశరత్నాలు..
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- 10 ఏళ్ల పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూంలు ఇచ్చారు : మంత్రి పొన్నం
Most Read News
- ITR filing 2024-25: ఐటీ రిటర్న్ ఫైలింగ్కు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
- ఢిల్లీ లిక్కర్ స్కాం : కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
- CSIR లో గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..జీతం రూ.67వేలు
- SRH vs RR: పవర్ హిట్టర్ వస్తున్నాడు: రాజస్థాన్తో మ్యాచ్కు మార్కరం ఔట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బిగ్ షాక్
- ఈ కంటైనర్లలో రూ.2 వేల కోట్ల డబ్బు.. అన్నీ 500 నోట్ల కట్టలే
- Weather Report: నిప్పుల కొలిమి.. ఐఎండీ హెచ్చరిక
- అంతా మహిమ : తిరుమల కొండల్లో వర్షం.. చల్లబడిన వాతావరణం
- ప్రైవేట్ ట్రావెల్స్ లో.. రూ.2 కోట్ల 40 లక్షలు పట్టివేత.. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి..