సెంట్రల్ చైనాలో తీవ్ర విషాదం జరిగింది. సెలవుల తర్వాత బడులు తెరుచుకున్న మొదటిరోజు ఆనందంగా స్కూల్కు వెళ్తున్న పిల్లలపై ఉన్మాది కత్తితో దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది స్టూడెంట్స్ చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్ చైనాలోని చవోయాంగ్పో గ్రేడ్ స్కూల్లో ఈ ఘోరం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎనిమిదేళ్లు జైలు శిక్ష అనుభవించి ఈ మధ్యే రిలీజ్ అయ్యాడని చెప్పారు. చైనాలో స్కూల్ పిల్లలపై తరచూ కత్తి దాడులు జరుగుతున్నాయని, అలా జరగకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఘటనలో 20 మంది స్టూడెంట్స్ గాయపడగా.. ఏప్రిల్లో జరిగిన ఘటనలో ఇద్దరు స్టూడెంట్స్ చనిపోయారు.
చైనాలో 8మంది స్కూలు పిల్లల్ని పొడిచాడు
- విదేశం
- September 4, 2019
లేటెస్ట్
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
- కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలపై మోదీ ఫైర్
- ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా
- మోదీ పాలనలో మహిళలకు రక్షణ లేదు: జైరాం రమేశ్
- వికారాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్