చొప్పదండి, వెలుగు: ఢిల్లీలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగిన జాతీయ స్థాయి కళా ఉత్సవ్ నేషనల్ ఇంటిగ్రేషన్ మీట్లో చొప్పదండి జవహర్నవోదయ విద్యాలయానికి చెందిన స్టూడెంట్స్ గురునాధం వంశీ, ఎం.కార్తీకేయ థర్డ్ ప్లేస్లో నిలిచారని ఇన్చార్జి ప్రిన్సిపాల్బ్రహ్మనందరెడ్డి తెలిపారు.
ఈ స్టూడెంట్స్ విజువల్ ఆర్ట్పోటీల్లో రీజినల్లెవల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచి నేషనల్ లెవల్ పోటీలకు హాజరైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్తోపాటు ఆర్ట్ టీచర్ నాగేశ్వరరావును ప్రిన్సిపాల్, టీచర్స్అభినందించారు.
