న్యూఢిల్లీ: ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సిటిజన్ షిప్ సవరణ బిల్లును కేంద్రం రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టనుంది. 124 నుంచి 130 మధ్య ఓట్లు తమకు వస్తాయని బీజేపీ అంచనావేస్తోంది. రాజ్యసభలో 240 మంది సభ్యులున్నారు. బిల్లు పాస్ కావడానికి 121 మంది సభ్యులు అవసరం అవుతుంది. లోక్ సభలో టీఆర్ఎస్ ఈ బిల్లును వ్యతిరేకించింది. రాజ్యసభలోనూ ఆపార్టీ అదే స్టాండ్ తీసుకుంటుందని తేలడంతో ప్రతిపక్ష కూటమిలో ఆనందం వెల్లివిరుస్తోంది. టీఆర్ఎస్కు రాజ్యసభలో ఆరుగురు ఎంపీలు ఉన్నారు. శివసేన కూడా బిల్లును రాజ్యసభలో వ్యతిరేకించే అవకాశాలు కనిపిస్తున్నాయి . బీజేపీకి రాజ్యసభలో 83 మంది బలం ఉంది. మిత్రపక్షాలైన ఏఐడీఏడీఎంకేకి11 మంది, జేడీయూకి ఆరుగురు, శిరోమణి అకాలీదళ్కు ముగ్గురు సభ్యులున్నారు. బీజేడీకి చెందిన ఏడుగురు ఎంపీలు, టీడీపీ, వైసీపీకి చెందిన ఇద్దరేసి సభ్యులు కూడా బిల్లుకు మద్దతు ఇస్తారని తెలుస్తోంది. ఈమేరకు ఆపార్టీ నాయకులుతో బీజేపీ హైకమాండ్ మాట్లాడినట్టు వార్తలొచ్చాయి.
రాజ్యసభకు ‘సిటిజన్’ బిల్లు.. బలాబలాలు ఎంతెంత?
- దేశం
- December 11, 2019
లేటెస్ట్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
- ఇండియాలో ఏసర్ప్యూర్ ప్రొడక్ట్లు
- బీసీల వాటా ఇవ్వకుంటే ఊరుకోం: ఆర్. కృష్ణయ్య
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్