డ్రగ్స్ కేసుతో కేటీఆర్‎కు లింక్ పెట్టొద్దు.. కోర్టు ఆదేశం

డ్రగ్స్ కేసుతో కేటీఆర్‎కు లింక్ పెట్టొద్దు.. కోర్టు ఆదేశం

హైదరాబాద్: డ్రగ్స్, ఈడీ కేసుల్లో మంత్రి కేటీఆర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. తదపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. కేటీఆర్ డ్రగ్స్‎కు అంబాసిడర్‎లా మారాడంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశాడు. పరువు నష్టం కింద తనకు కోటి రూపాయలు చెల్లించాలని కేటీఆర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు.. డ్రగ్స్ కేసుకు సంబంధించి కేటీఆర్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది.

Read More:

కన్యా దానం: దానమిచ్చేందుకు నేనేమైనా వస్తువునా?

వైట్ ఛాలెంజ్ ప్రకంపనలు.. అసలు దీని హిస్టరీ ఏంటి?

వైరల్ వీడియో: స్టాలిన్ సీక్రెట్ అడిగిన మహిళ.. సిగ్గుపడుతూ చెప్పిన సీఎం

ఆర్మీ హెలికాప్టర్ కూలి.. ఇద్దరి మృతి

ఆ స్వామీజీది హత్యా? ఆత్మహత్యా?