కరోనా వ్యాప్తి కారణంగా ఢిల్లీలో స్కూళ్లను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. రెగ్యులర్గా క్లాసులు నిర్వహించేందుకు విద్యార్థులు తల్లితండ్రులు ఆసక్తిగా లేరని ఆయన చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేయనున్నట్లు ఆయన చెప్పారు. దేశరాజధానిలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యూనివర్శిటీ కింద ఉన్న కాలేజీల్లో సీట్ల సంఖ్య 1330కి పెంచినట్లు మంత్రి సిసోడియా తెలిపారు.
ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు మూసివేత: మనీష్ సిసోడియా
- దేశం
- October 28, 2020
లేటెస్ట్
- ఢిల్లీలో హైటెన్షన్.. BJP ఆఫీస్ ముట్టడికి APP ప్రయత్నం
- Vijay, Anand: విజయ్ డిటెక్టీవ్.. ఆనంద్ విలన్.. దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్
- RCB vs CSK: ప్లే ఆఫ్స్ కు RCB.. అభిమానుల ప్రేమ, కోహ్లీ సంకల్పమే కారణం
- ఆఫ్ఘనిస్థాన్లో భారీ వరదలు.. 68 మంది మృతి
- NBK109 Release date: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్?
- RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్కు రింకూ ఫిదా
- Jabardasth Pavitra: జబర్దస్త్ కమెడియన్కు కారు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ నటి పవిత్ర
- ఆఫీసర్ రోల్స్ ఎంజాయ్ చేస్తా..జేసన్ షా ఇంట్రెస్టింగ్ జర్నీ
- ఢిల్లీలో ఆప్ జైల్ భరో మార్చ్.. BJP ఆఫీస్ ముందు నిరసన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- వాట్సాప్లో డిలీటైయిన చాట్ ఇలా పొందొచ్చు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం