బ్యాంక్ ఫ్రాడ్ కేసులో…. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మేనల్లుడు …. రతుల్ పురిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టోరేట్ అరెస్ట్ చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 354 కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో రతుల్ పురిని మనీ లాండరింగ్ చట్టం కింద నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ….మోజర్ బేర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతుల్ పురితో పాటు… అతని తండ్రి దీపక్ పురి, ఇతర డైరెక్టర్లు నీతాపురి, సంజయ్ జైన్, వినీత్ శర్మలపై సీబీఐ కేసులు నమోదు చేసింది. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి ఆరోపణల కింద వారిపై కేసులు పెట్టారు.
బ్యాంక్ ఫ్రాడ్ : మధ్యప్రదేశ్ సీఎం మేనల్లుడి అరెస్ట్
- దేశం
- August 20, 2019
లేటెస్ట్
- తెలంగాణలో పోలీస్ రాజ్యం ... బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్రెడ్డి
- ఆగస్టు 15 నాటికి రుణమాఫీ .. చేయకపోతే సీఎం చెప్పినట్టు ప్రజల ముందుకురాం: మంత్రి వెంకట్రెడ్డి
- సీఎం రేవంత్పై సీఈవోకు బీఆర్ఎస్ ఫిర్యాదు
- ముగిసిన మావోయిస్టు రవి విప్లవ ప్రస్థానం
- అధికారం పోయినా తలపొగరు తగ్గలే : కాంగ్రెస్ పార్టీ
- రఘురాంరెడ్డి తరఫున హీరో వెంకటేశ్ బిడ్డ ప్రచారం
- మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లాకు .. హైకోర్టు నోటీసులు
- లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక స్టూడెంట్ ఆత్మహత్య
- అమ్ముడుపోయిన నేతల మాటలు నమ్మకండి : సంపత్కుమార్
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..