
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్సవంగా ప్రకటించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.