పండుగ సందర్భంగా నిర్వహించిన కోడిపందేల్లో విషాదం చోటుచేసుకుంది కోడికత్తి తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో జరిగింది. కోడి పందేల్లో భాగంగా ఓ కోడిపుంజుకి కత్తిని కడుతుండగా ఒక్కసారిగా కాళ్లు విదిలించింది. దీంతో ఆ కత్తి పందేలని చూడగానికి వెళ్లిన సరిపల్లి వెంకటేశ్వరరావు (55) అనే వ్యక్తికి తొడభాగంలో గుచ్చుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. అక్కుడన్న వారు వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వరరావును పరిశీలించిన వైద్యులు.. ఆయన అప్పటికే మృతిచెందాడని తెలిపారు.
కోడి పందేల్లో విషాదం.. కోడి కత్తి తగిలి వ్యక్తి మృతి
- క్రైమ్
- January 16, 2020
లేటెస్ట్
- 25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది
- Ramajogaiah Sastry: ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..ఫస్ట్ కోత అయితే..సెకండ్ లేత అంటూ శాస్త్రీ ట్వీట్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- భూ వివాదం..పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి
- Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన
- తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి ఇతనే..
- మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్
- కిర్గిస్థాన్లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన ఈసీ...