గర్గుల్​లో అంగన్ వాడీ బిల్డింగ్ కు రిపేర్ చేయాలి

గర్గుల్​లో అంగన్ వాడీ బిల్డింగ్ కు రిపేర్ చేయాలి

కామారెడ్డిటౌన్​, వెలుగు: కామారెడ్డి మండలం గర్గుల్​లోని అంగన్​వాడీ సెంటర్​ బిల్డింగ్​కు వెంటనే రిపేర్​ చేయాలని ఆఫీసర్లను కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ ఆదేశించారు.  బుధవారం  సెంటర్​ను కలెక్టర్​ పరిశీలించారు.

 శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్​కు రిపేర్​ చేయటంతోపాటు,  టాయిలెట్​ నిర్మాణం చేయాలన్నారు.  ఐసీడీఎస్​ జిల్లా ఆఫీసర్​ బావయ్య,  సూపర్ వైజర్​ కవిత, ​ ఏఈ అదిత్య ఉన్నారు.