ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

ఆసుపత్రిలో చేరిన  సోనియా గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ  తేలికపాటి జ్వరంతో బాధపడుతూ 2023 సెప్టెంబర్ 3న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. కాశ్మీర్‌లోని శ్రీనగర్ పర్యటన నుండి తిరిగి వచ్చిన కొద్ది రోజుల తర్వాత ఇది జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తో్ంది.  గతంలోసోనియా  వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.