కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశారు. ఢిల్లీలోని కొచి భవన్ లో విజయన్ తో సమావేశమై రాష్ట్రంలో వరద నష్టం, సహాయక చర్యలపై చర్చించారు. 766వ నెంబర్ జాతీయ రహదారిపై నైట్ ట్రాఫిక్ బ్యాన్, ప్రతిపాదిత ప్రత్యామ్నాయ మార్గాలపైనా మాట్లాడారు. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ.. తన నియోజకవర్గ పరిధిలోని సమస్యలపైనా విజయన్ తో చర్చించారు. వరద నష్టం, బాధితులకు సాయం, పునరావాస చర్యలపై కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు సమావేశం తర్వాత రాహుల్ గాంధీ చెప్పారు.
వరద నష్టంపై సీఎంతో చర్చించిన రాహుల్
- దేశం
- October 1, 2019
లేటెస్ట్
- జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే
- నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
- మే 22 న ఆఫిస్ ఐపీఓ ఓపెన్
- ఉద్యోగుల బదిలీలు చేపట్టండి
- ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు
- నష్టాల నుంచి లాభాల్లోకి మార్కెట్
- అభివృద్ధికి రేవంత్ విజన్.!
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఐకూ జెడ్9 ఎక్స్
- ఇండ్ల ధరలు 10 శాతం పెరిగినయ్
- బీఆర్ఎస్ పయనమెటు?..భవిష్యత్తు ప్రశ్నార్థకం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్