హైదరాబాద్: పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కాప్రా జీహెచ్ఎంసి ఆఫీస్ ముందు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నో పేమెంట్ నో వర్క్ అనే నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. 8 నెలలుగా కాంట్రాక్టర్లతో పనులు చేయించుకుని.. ఇప్పటికీ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాప్రా కాంట్రాక్టర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ లోనూ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని.. ధర్నాలు చేస్తేనే బిల్లులు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం కూడా 8 నెలలు కావస్తున్న సిటీలోని మొత్తం కాంట్రాక్టర్లకు సుమారు 550 కోట్ల బిల్లులు ఆపివేశారని తెలిపారు. జీహెచ్ఎంసి అధికారులు వెంటనే పెండింగ్ లో ఉన్న బిల్లులను చెల్లించకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు కాంట్రాక్టర్స్.
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ల నిరసన
- హైదరాబాద్
- June 30, 2021
లేటెస్ట్
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- మధుమేహ నియంత్రణకు ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు