దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కోరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 86,508 కేసులు నమోదవ్వగా 1129 మంది చనిపోతున్నారు. వీటితో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 57,32,519 కు చేరగా..91,149 కి చేరింది. నిన్న ఒక్కరోజే 87,374  మంది కోలుకున్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 46,74,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9,66,382 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.దేశంలో కరోనా రికవరి రేటు 81.55, మరణాల రేటు1.59 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

40 కోట్లతో కట్టినా జనానికి పనికిరాని బ్రిడ్జీ