న్యూఢిల్లీ: భారత్లో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీగా వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. కరోనా మేనేజ్మెంట్ నేషనల్ టాస్క్ ఫోర్స్లో సభ్యుడైన గులేరియా వ్యాక్సిన్ అందుబాటు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరి నాటికి వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అత్యవసరంగా వ్యాక్సిన్ను ఉపయోగించాలనుకుంటే జనవరిలో ఈ రెండు టీకాలు రెడీగా ఉంటాయన్నారు. వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెడితే తొలుత వైరస్తో బాధపడుతున్న వారికి అనంతరం ఫ్రంట్లైన్ వర్కర్స్కు అందిస్తామని పేర్కొన్నారు. ఇంతకుముందు ఓసారి వ్యాక్సిన్ గురించి గులేరియా మాట్లాడుతూ.. 2022 వరకు సామాన్యులకు టీకా అందుబాటులోకి రాదని చెప్పడం గమనార్హం. కాగా, మరికొన్ని వారాల్లో దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రధాని మోడీ శుక్రవారం పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఎమర్జెన్సీ వాడకానికి రెండు వ్యాక్సిన్లు రెడీ
- దేశం
- December 5, 2020
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు