కోవాగ్జిన్ రేటును తగ్గించిన భారత్ బయోటెక్

కోవాగ్జిన్ రేటును తగ్గించిన భారత్ బయోటెక్

కోవాగ్జిన్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది భారత్ బయోటెక్ సంస్థ. ఇంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 లకు ఒక్క డోసు ఇస్తామని చెప్పిన సంస్థ.. ఇపుడు రూ.400 లకే  ఇస్తామని ప్రకటించింది. బుధవారం కోవిషీల్డ్ ను  ధరను తగ్గించింది సీరమ్ సంస్థ. రాష్ట్రాలకు రూ.400 గా ఉన్న కోవిషీల్డ్ ను రూ. 300 కే ఇస్తామని చెప్పింది. ప్రైవేట్ సంస్థలకు కోవాగ్జిన్  ఒక్క డోసు ధర 1200గా నిర్ణయించింది.