కూసుమంచి, వెలుగు: మునుగోడు ఎన్నికల వరకే టీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం కూసుమంచి మండలంలోని మల్లేపల్లిలో ఇటీవల మృతి చెందిన సీపీఎం నాయకుడు కట్టా పుల్లయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి, నివాళి అర్పించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం సరి కాదన్నారు. బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనియ్యమని అన్నారు. తెల్దారుపల్లి హత్యకు సీపీఎంకు సంబంధం లేదన్నారు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందన్నారు. తెల్దారుపల్లి ఘటన గురించే టీఆర్ఎస్ తో పొత్తు అనేది రాజకీయ మూర్ఖులు చేసే ఆరోపణ అన్నారు.
బీజేపీని రాష్ట్రంలో అడుగుపెట్టనియ్యం
- తెలంగాణం
- September 5, 2022
లేటెస్ట్
- రైతులు-వానాకాలం సాగు | ఇరానీ చాయ్-హైదరాబాద్ | మామిడి అమ్మకం రకాలు | ఓల్డ్ మ్యాన్-క్రికెట్|V6
- కేబినెట్ భేటీకి ఈసీ ఓకే .. షరతులతో కూడిన పర్మిషన్
- పోలీసులకు సైబర్ సవాల్..రోజురోజుకు పెరుగుతున్న నేరాలు
- ఈసారి మస్తు వానలు..కాలం మంచిగైతదన్న వాతావరణ శాఖ
- బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు మేలు చేయలేకపోయాం: నార్సింగి కౌన్సిలర్లు
- IPL 202: కోల్ కతా-రాజస్థాన్ మ్యాచ్ రద్దు..
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- My Dear Donga OTT: 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్తో ఓటిటీలో దూసుకెళ్తున్న..అభినవ్ గోమఠం కొత్త మూవీ
- లారీ డీజిల్ ట్యాంక్ పేలి చెలరేగిన మంటలు.. వీడియో వైరల్
- లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..