క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి…
మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ మరాఠా సింగర్ గీతా మాలి మృతి చెందారు. నిన్ననే అమెరికా నుంచి వచ్చిన గీతా దంపతులు తమ స్వస్థలమైన నాసిక్కు కార
Read Moreపుట్టినరోజు నాడు స్కూళ్లో గన్ ఫైరింగ్.. ఇద్దరు విద్యార్థులు మృతి
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియా, శాంటా క్లారిటీలోని సౌగుస్ హైస్కూల్లో ఈ ఘటన జరిగింది. ఉదయం స్కూల్ ప్రారంభమయ్యే సమయంలో ఈ ఘటన జరిగినట
Read Moreబావని కిరాతకంగా హత్య చేసిన బావమరిది
ఆదిలాబాద్ జిన్నింగ్ ఫ్యాక్టరీ దగ్గర దారుణం కుటుంబ కలహాలే కారణం ఆదిలాబాద్లో దారుణం జరిగింది. సొంత బావను బావమరిది కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు
Read Moreగాలిపటం కోసం సాహసం.. బాలుడు మృతి
గాలి పటం కోసం వెళ్లిన బాలుడు బిల్డింగ్పై నుండి పడి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్లో జరిగింది. ఉమేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కర్ణాటక నుండి బతుకుదె
Read Moreబాలికలపై నారాయణ వైస్ ప్రిన్సిపాల్ వేధింపులు.. అరెస్టు
చదువు చెప్పాల్సిన గురువు.. తన చండాలపు బుద్ధులు చూపించాడు. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడి కటకలాలపాలయ్యాడు. హైదరాబాద్లోని నారాయణ కాలేజీలో జరిగిందీ
Read Moreకస్టమర్లకు 300 కోట్ల టోకరా వేసిన గోల్డ్ షాప్ ఓనర్
బంగారం ఇస్తామంటూ డిపాజిట్ల కలెక్షన్ రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన జ్యువెలరీ షాప్ రసిక్లాల్ బ్రదర్స్ని అరెస్టు చేసిన పోలీసులు బంగారం..
Read Moreఆమెకు హృతిక్ అంటే పిచ్చి.. అసూయతో భార్యను హత్య చేసిన భర్త
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ఉన్న అభిమానం ఓ యువతి ప్రాణం తీసింది. అమెరికా న్యూయార్క్ లో నివాసం ఉంటున్న దినేశ్వర్, డోజోయ్ లు భార్య భర్తలు. భర్
Read Moreఅక్రమ సంబంధం భయటపడుతుందని కూతుర్ని హత్య చేయించిన తల్లి
తనకు ఎంత కష్టం వచ్చినా ఫర్లేదు. పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది తల్లి. కానీ ఓ తల్లి మాత్రం సభ్య సమాజం తలదించుకునేలా తన కూతుర్ని చంపేలా ప్రియుడ్ని ప్రే
Read Moreఎంఆర్వో హత్య : ఉద్యమ కార్యచరణ ప్రకటించిన రెవెన్యూ ఉద్యోగులు
రెవెన్యూ ఉద్యోగులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఈనెల 13 నుంచి 22 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం
Read Moreరెండు రూపాయల కోసం గొడవ.. ఒకరు హత్య
కాకినాడ: రెండు రూపాయిల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని తీసింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో జరిగింద
Read Moreమాటలతో యువకులకు గాలం.. తర్వాత బ్లాక్ మెయిల్
మాటలతో గాలం వేస్తూ యువకులతో ఫ్రెండ్ షిప్, క్లోజ్ అయ్యాక బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Moreవెహికల్స్పై కంటైనర్ బోల్తా.. 12 మంది దుర్మరణం
చిత్తూరు జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్కు బ్రేకులు ఫైయిల్ కావడంతో పలు వాహనాలపై బోల్తా పడి 12 మంది అక్కడికక్కడే దుర్
Read Moreపెళ్లిలో కిడ్నాప్ చేసి ఆరేళ్ల చిన్నారి హత్య
ఫంక్షన్ హాల్లో నుంచి తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు శరీరంపై గాయాలతో విగత జీవిగా పాప.. తల్లడిల్లిన అమ్మానాన్నలు అప్పటి వరకు పెళ్లి మంటపంలో సంద
Read More












