క్రైమ్
నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : ఓ వ్యక్తిని పట్టపగలే వేట కొడవలితో అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన పఠాన్ చెరులోని రుద్రారంలో జరిగింది. ముషీరాబాదుకు చెందిన మెహబూబ్ బాషా..శుక
Read Moreఇంటర్ రెండో సారి ఫెయిల్… విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా ఇళ్లందకుంట మండలంలో విషాదం జరిగింది. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన మట్టా.కార్తిక్(18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవ స
Read Moreమేనల్లుడితో కలిసి చెరువులోకి దూకిన దంపతులు
దంపతుల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామనకున్నారు. కానీ తాము చనిపోతే తన మేనల్లుడు అనాథ అవుతాడని భావించారు. దీంతో ముగ్గురూ కలిసి చన
Read Moreలారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఒకరు మృతి
ఆగి ఉన్న లారీని ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో జరిగింది. మండలంలోని మొద్దుల చెరువ
Read Moreనెత్తిపై చెయ్యేసి ప్రార్థిస్తే నా కొడుకు బతుకుతాడనుకున్నా.. ఓ తల్లి ఆవేదన
మతగురువు నెత్తి మీద చెయ్యి వేసి ప్రార్థన చేస్తే అనారోగ్యం నయమవుతుందని… ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొడుకు బతుకుతాడని ఓ తల్లి పెట్టుకున్న ఆశలు నిజం కాలేదు.
Read Moreటీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి అరాచకం
తనకు విడాకులిచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంగా ఆమె రెండో భర్తను కిడ్నాప్ చేశాడు మొదటి భర్త. టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి అయిన మేకల విద్యాసా
Read Moreభర్తపై కోపంతో ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపిన తల్లి
భర్త తనను పట్టించుకోవడం లేదని ఇద్దరు పిల్లల్ని దారుణంగా చంపేసింది ఓ తల్లి. పిల్లలిద్దర్ని బీరు సీసాతో పొడిచిన ఆ తల్లి..చనిపోయారా? లేదా అనే అనుమానంతో
Read More19 మంది విద్యార్ధుల దుర్మరణం.. రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా
గుజరాత్ రాష్ట్రంలో సూరత్ లోని సర్తానా ప్రాంతంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యార్ధుల సంఖ్య 19 కి చేరింది. ఓ భవనంలోని రెండవ అంతస్థులోని ఓ కో
Read Moreఅనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలో రచ్చ నర్సవ్వ(75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కొడుకులు, నలుగురు బిడ్డలు. నెలకో
Read Moreకుమార్తె స్నేహితురాలిపై అత్యాచారం
నారాయణగూడ, వెలుగు: కుమార్తె స్నేహితురాలిపై అత్యాచారానికి పాల్పడి తల్లిని చేసిన ప్రబుద్ధుడిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా చింత
Read Moreటిక్ టాక్ సెలబ్రిటీ దారుణ హత్య
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. టిక్ టాక్ వీడియోస్ తో ఫేమస్ అయిన మోహిత్ మోర్(27) అనే యువకుడిని ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం
Read Moreకాపు కాసి చంపేశారు : టీడీపీ నేత దారుణ హత్య
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని డోన్ మండలం మల్లెంపల్లిలో బుధవారం రోజున టీడీపీకి చెందిన శేఖరరెడ్డిని ప్రత్యర్థులు రాళ్లత
Read Moreదొంగ బ్రదర్స్ అరెస్ట్.. ఒంటరి మహిళలే టార్గెట్
విశాఖపట్నం: ఒంటరిగా వెళుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను విశాఖ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగరంలోని గ
Read More












