సీపీ సడెన్ విజిట్.. మియాపూర్ పీఎస్ ఆకస్మికంగా తనిఖీ

సీపీ సడెన్ విజిట్.. మియాపూర్ పీఎస్ ఆకస్మికంగా తనిఖీ

సైబరాబాద్ ​సీపీ అవినాష్​ మహంతి గురువారం రాత్రి మియాపూర్​ పీఎస్​ను​ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల విధులు నిర్వహణ, పనితీరు, నమోదవుతున్న కేసులు, పరిష్కారం, పెట్రోలింగ్,  క్రైమ్ సంబంధిత తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు.