ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కేసులు ఎక్కువ అవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు లాక్డౌన్ విధించింది. కానీ, ఆ తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతుండటంతో.. మరో వారంపాటు లాక్డౌన్ పొడిగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం ప్రెస్మీట్ పెట్టి ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఢిల్లీలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. అందుకే మరో వారంపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నాం. లాక్డౌన్ వల్ల పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ప్రజలు కూడా లాక్డౌన్ పొడిగించడానికే మొగ్గుచూపుతున్నారు. ఢిల్లీకి 700 టన్నుల ఆక్సిజన్ అవసరముంది. ఆక్సిజన్ కొరత ఉన్న ఆస్పత్రులకు వెంటనే అందేలా చూస్తున్నాం’ అని ఆయన అన్నారు.
ఢిల్లీలో కంట్రోల్ తప్పిన కరోనా.. సీఎం కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం
- దేశం
- April 25, 2021
లేటెస్ట్
- సైబర్ సెక్యూరిటీపై అసోచామ్ కాన్ఫరెన్స్
- గడ్డం వంశీకృష్ణ గెలవాలని పూజలు
- గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తప్పంతా ఆఫీసర్లదేనట.!
- మంచిర్యాలలో వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వివేక్
- ప్రజల సంపదను లాక్కోవాలని కాంగ్రెస్ చూస్తున్నది: మోదీ
- నాలుగో క్వార్టర్లో .. హెచ్యూఎల్ లాభం రూ. 2,561 కోట్లు
- వంశీకృష్ణకే మాదిగల మద్దతు
- థానోస్ టెక్నాలజీ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభం
- పేమెంట్ అగ్రిగేటర్గా పేయూకు పర్మిషన్
- పంత్ పటాకా..టైటాన్స్ను మళ్లీ ఓడించిన ఢిల్లీ
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు