బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : అధ్యక్షుడు మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేములవాడ, వెలుగు: దళితులను బీఆర్ఎస్​ సర్కార్​ మోసం చేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంటి మహేశ్ ఆరోపించారు. మంగళవారం వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ లీడర్లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్​చేశారు. 

ALSO READ :ఆశవర్కర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.. పద్మా దేవేందర్​రెడ్డి క్యాంప్​ ఆఫీసు వద్ద ధర్నా

కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, లీడర్లు కృష్ణ, శ్రీనివాస్, వివేక్ రెడ్డి, హనుమండ్లు, శ్రీనివాస్, రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్​పాల్గొన్నారు.