హైదరాబాద్ : ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. డీజీపీ కార్యాలయం నుంచి గణేశ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన ఆయన.. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నామన్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారులతో పర్యవేక్షణ జరుగుతుందని.. పోలీసు స్టేషన్లకు సీసీటీవీ కెమెరాలు అనుసంధానం చేశామన్నారు. వీలైనంత త్వరగా అన్నిచోట్ల నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పది అడుగుల లోపు ఎత్తు ఉన్న విగ్రహాలను ఎన్టీఆర్, పీవీ మార్గ్ వైపు, పది అడుగుల కంటే ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నామని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.
ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం
- హైదరాబాద్
- September 19, 2021
లేటెస్ట్
- నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్
- నడిగడ్డ రోడ్లను పట్టించుకోలే
- కేశవానంద భారతి కేసు..న్యాయవ్యవస్థకు దిక్సూచి
- రేషన్ బియ్యం రీ సైకిల్ దందా
- కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే..పాలమూరుకు జాతీయ హోదా : చల్లా వంశీచంద్రెడ్డి
- ఏనుగుల గుంపు పట్ల అలర్ట్ గా ఉండాలి : శాంతారామ్
- ఫారిన్ వెళ్లెటోళ్ల కోసం ఎంటర్ప్రైజ్ ఎఫ్ఎక్స్ కార్డ్
- 20 రూపాయలకే భోజనం..రూ.50కే స్నాక్స్
- వెస్ట్సైడ్ 233వ స్టోర్ షురూ
- నూడుల్స్ ప్యాకెట్లలో రూ.2 కోట్ల డైమండ్స్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- తలుపులు పగులగొట్టి..పైపులు ఎత్తుకెళ్లి..!
- 25వేల టీచర్ల నియామకం చెల్లదు.. తీసుకున్న సాలరీ వడ్డీతోపాటు ఇచ్చేయాలి: హైకోర్టు
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్