కరోనా వైరస్ దృష్ట్యా ఈ ఏడాది ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా వినాయకచవితిని ప్రజలు వారి ఇళ్లలోనే నిర్వహించుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇండ్లలోనే నిర్వహించుకోవాలి. కాలుష్య నియంత్రణను అరిక్టేలా మట్టి విగ్రహాలనే పూజించాలన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఐదువేల మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య తెలంగాణ, హరిత తెలంగాణ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరోనా ఒక హిందువులకే కాదు అందరికి వస్తుందన్న గంగుల.. రంజాన్ పండుగ సందర్భంలో ముస్లింలు సహకరించారన్నారు. వినాయక చవితిని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. వినాయక చవితి మండపాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించడం లేదని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు చేస్తే ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్న కరోనా విజృబించే ప్రమాదం పొంచి ఉందన్నారు. దయచేసి పండగలను రాజకీయం చేయవద్దని కోరారు మంత్రి గంగుల కమలాకర్ .
వినాయక చవితిని రాజకీయం చేయవద్దు: గంగుల
- తెలంగాణం
- August 21, 2020
లేటెస్ట్
- రూ.4 వేల 500 కోసం స్నేహితుడిని చంపేశాడు
- ఏసీలో పాము.. క్లీన్ చేస్తుండగా బుసలు..
- చంద్రబాబు పాలనలో స్కాములు మాత్రమే ఉంటాయి.. సీఎం జగన్
- SRH vs RCB: ఉప్పల్లో ఆర్సీబీతో మ్యాచ్.. అర్దరాత్రి వరకు మెట్రో సేవలు
- Prathinidhi 2 Postponed: ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా..సడెన్గా మేకర్స్ షాకింగ్ డెసిషన్
- భార్యను కాపురానికి పంపడం లేదని... అత్తను చంపిన అల్లుడు
- రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ట్వీట్
- కొండగట్టులో బస్సు కింద పడి అంజన్న భక్తుడు మృతి
- పతంజలిపై మరోసారి మండిపడ్డ సుప్రీం కోర్టు
- మూడు సీట్లు ముచ్చెమటలు.. ఓవర్ టు ఢిల్లీ
Most Read News
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- సలేశ్వరం జాతర మొదలైంది..శివ నామస్మరణతో మార్మోగిన నల్లమల
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర